ఏపీలో కౌలు రైతులకు భారీ ఊరట.. ప్రభుత్వం రిక్వెస్ట్‌తో ఓకే చెప్పిన బ్యాంకులు!

1 year ago 44
Andhra Pradesh Tenant Farmers Loan: బ్యాంకర్లతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 9లక్షల మందికి కౌలు గుర్తింపు కార్డులివ్వగా.. 2లక్షల మందికే పంట రుణాలు ఇచ్చారు. కౌలు రైతుల పట్ల బ్యాంకర్లు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు మంత్రి. ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి బ్యాంకులు ముందుకు రావాలని కోరారు. కౌలు రైతులకు మరిన్ని రుణాలు ఇవ్వాలని కోరిన మంత్రి అచ్చన్నాయుడు.
Read Entire Article