ఏపీలో చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచిందా.. కూటమి ప్రభుత్వం ఏం చెబుతోంది?

10 months ago 8
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ.. అధికార కూటమిపై తీవ్రంగా మండిపడుతోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు కరెంటు ఛార్జీలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలను పోల్చుతూ నెట్టింట పోస్ట్‌లతో వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ప్రభుత్వం స్పందించింది. కరెంటు ఛార్జీల పెంపు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఒక క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article