Andhra Pradesh Kalalaku Rekkalu Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థినుల భవిష్యత్తు కోసం సరికొత్త పథకాన్ని తీసుకురాబోతోంది! మంత్రి లోకేష్ 'కలలకు రెక్కలు' పేరుతో ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని కూడా తిరిగి ప్రారంభించనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి!