ఏపీలో జర్నలిస్ట్‌లకు తీపికబురు.. కేబినెట్‌లో కీలక నిర్ణయం

1 year ago 38
Andhra Pradesh Cabinet Meet Decisions: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా డ్రోన్ కార్పొరేషన్ డీమెర్జ్, ఏపీ మీడియా అక్రిడేషన్‌ నిబంధనలు-2025కి ఆమోదం తెలిపారు. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ఆమోదించారు. అలాగే కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు.
Read Entire Article