ఏపీలో జీఎస్టీ వసూళ్లు లెక్క ఇదే.. కాస్త ఇబ్బందే, తెలంగాణతో పోలిస్తే!

1 year ago 21
Andhra Pradesh Gst Collection November: ఈ ఏడాది నవంబరులో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది నవంబరులో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 8.5% అధికం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక, 2024 ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు అత్యధికంగా ఉండగా, అక్టోబరు వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు రెండో స్థానంలో నిలిచాయి. దేశీయ లావాదేవీల నుంచి అధిక ఆదాయాలు రావడం కలిసొచ్చింది. ఏపీ, తెలంగాణ లెక్కలు ఇలా ఉన్నాయి.
Read Entire Article