ఏపీలో టీచర్లకు భారీ ఊరట.. ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ

7 months ago 8
Andhra Pradesh No Non Teaching Tasks For Teachers: ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది! ఇకపై పాఠశాల పనులకు సంబంధం లేని ఇతర పనుల్లో టీచర్లను భాగస్వామ్యం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు టీచర్లకు ఇతర పనులు అప్పగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పీ-4 కార్యక్రమాన్ని తప్పనిసరి చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు బీసీ వసతి గృహాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
Read Entire Article