ఏపీలో టీడీపీ నేత పెద్ద మనసు.. పేదలకు రూ.3 కోట్ల విలువైన సొంత భూమి ఇచ్చారు

1 month ago 4
Bathyala Chengalrayudu Rs 3 Crore Land Donation To Poor People: టీడీపీ నేత పెద్ద మనుసు చాటుకున్నారు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగలరాయుడు పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల పరిధిలోని ఉర్లగట్టుపోడు అరుంధతివాడ వాసులకు రూ.3 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చారు. రైల్వేకోడూరులో శుక్రవారం లబ్ధిదారులతో సమావేశమై మూడు ఎకరాల్లో రెండున్నర సెంట్ల చొప్పున 102 కుటుంబాలకు భూమి కేటాయిస్తామని తెలిపారు. అయితే వీరికి త్వరలోనే ప్లాట్లను రిజిస్టరు చేయిస్తాము అన్నారు.
Read Entire Article