Andhra Pradesh 10th Class Students Mid Day Meal In Holidays: ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సెలవు రోజుల్లో కూడా టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పది విద్యార్థులకు సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు.