ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే

11 months ago 17
Andhra Pradesh Dwcra Women Rs 250000: పట్టణ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్వాక్రా మహిళలు నిర్వహించే 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం రూ.23.84 కోట్లు కేటాయించబడ్డాయి. కుప్పం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి రూ.14.41 కోట్లు, రాజమహేంద్రవరంలో గోదావరి కాలుష్యం తగ్గించడానికి రూ.25 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పథకం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
Read Entire Article