ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, పావలా వడ్డీ మాత్రమే

2 weeks ago 6
Ntr Vidya Lakshmi Scheme And Ntr Kalyana Lakshmi Scheme: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళ కోసం మరో రెండు కొత్త పథకాలను అమలు చేయడానికి సిద్ధమైంది. మార్చి 8న మహిళా దినోత్సం సందర్భంగా ఈ రెండు పథకాలను ప్రారంభించనున్నారు. ఈ పథకాల కింద డ్వాక్రా మహిళలకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తారు.. వడ్డీ పావలా మాత్రమే. అంతేకాదు యానిమేటర్లకు ఉచితంగా మొబైల్స్ కూడా అందించనున్నారు.
Read Entire Article