Andhra Pradesh Govt Give Dwcra Women Rs 1 Lakh: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుక ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు వారికి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.. ఈ మేరకు సెర్ఫ్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతి ఏటా రూ.100 కోట్లు మంజూరు చేయనుంది. ఎంతమంది అర్హులు ముందుకొచ్చినా ఈ రుణాలను అందించాలని నిర్ణయించారు.