ఏపీలో తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితా.. మీ పేరు చెక్ చేస్కోండి, 10న డబ్బులు విడుదల

8 months ago 10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రెండో విడత నిధులను జూన్ 10న విడుదల చేయనుంది. మొదటి విడతలో డబ్బులు రానివారు, కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులకు ఈ విడతలో రూ.13 వేలు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితాను పాఠశాలల్లో ఉంచుతారు, వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇంటర్ విద్యార్థులు ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు.
Read Entire Article