AP Sadarem Slots Start From November 14: దివ్యాంగుల పింఛన్ల కోసం సదరం ధ్రువీకరణ పత్రాల జారీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునఃప్రారంభించనుంది. ఈ నెల 14 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు గ్రామ/వార్డు సచివాలయాల్లో స్లాట్లు బుక్ చేసుకోవాలి. వైద్య పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. దీనితో పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి. సదరం స్లాట్స్ బుకింగ్స్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.