ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఫోకస్‌.. అధికార కూటమి నేతల్లో జోష్

2 weeks ago 7
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు సర్కార్ మరోసారి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 47 మార్కెట్ కమిటీ ఛైర్మన్లను నియమించింది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే పదవులు వస్తాయని హైకమాండ్ ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. అయితే మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి.. చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది. ఇక ఈ పోస్టులు ఎవరికి కేటాయించాలి అనేదానిపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం చంద్రబాబు తీసుకుంటున్నారు.
Read Entire Article