ఏపీలో నాలుగు లైన్లుగా ప్రధాన రహదారి.. ఈ రూట్‌లోనే, ఆ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి

1 year ago 18
Vizianagaram Palakonda State Highway: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలో ప్రధాన రహదారుల్ని ప్రభుత్వ, ప్రైవేటు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాంధ్రలో ముఖ్యమైన రెండు రోడ్లను పీపీపీ విధానంలో చేపట్టారు. ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేసే పనిలో ఉంది. త్వరలోనే డీపీఆర్‌ను పూర్తి చేసి రెండు రోడ్లకు సంబంధించిన పనుల్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రెండు రోడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article