Andhra Pradesh Govt DSC For Ugadi To Fill Up To 3600 Teacher Posts: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహణకు సిద్దమైంది. ఉగాది సందర్భంగా డీఎస్సీకి సంబంధించిన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఖాళీల వివరాలను కూడా సేకరించినట్లు సమాచారం. ఈసారి డీఎస్సీలో మొత్తం 3,600 వరకు టీచర్ పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.