ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి రెండు కొత్త రూల్స్, ఇకపై నో టెన్షన్

2 weeks ago 7
Ntr Bharosa Pension Money Into Accounts: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా రెండు నిబంధనలు అమలు చేయనున్నారు. ఇకపై దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. విద్యార్ధులు సొంత ఊరు వెళ్లి పింఛన్ తీసుకునే అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
Read Entire Article