ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి శుభవార్త.. డిసెంబర్ నుంచి పక్కా, రూ.12వేలు తీసుకోవచ్చు

1 year ago 19
Andhra Pradesh Ntr Bharosa Pension Three Months Once: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ దారులకు శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు నెలకు ఒకసారి అందిస్తున్న పింఛన్‌ను.. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని ప్రకటించారు. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి దగ్గరే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు కూడా మొదలు పెట్టింది.
Read Entire Article