ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్.. మార్చి నెల పింఛన్ పంపిణీలో మార్పు..

1 week ago 3
ఏపీలో పింఛన్ తీసుకునేవారికి ముఖ్య గమనిక. మార్చి నెలకు సంబంధించిన పింఛన్ ఈసారి కాస్త ముందుగానే అందించనున్నారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం రావటంతో ఆ ముందురోజే అంటే శనివారం రోజే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. ఒకటో తేదీ ఏదైనా సెలవు వస్తే.. ఆ ముందురోజే పింఛన్లు పంపిణీ చేసే విధానం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ ప్రకారమే మార్చి నెల పింఛన్ కూడా ముందుగానే పంపిణీ చేయనున్నారు.
Read Entire Article