ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. ఇకపై ఆ విషయంలో టెన్షన్ పడొద్దు

11 months ago 19
NTR Bharosa Pension Scheme: ఏపీలో దివ్యాంగ విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటూ ఏ ప్రాంతంలో చదువుతున్నా ఫింఛన్‌ మొత్తాలను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తామని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు పింఛను అందించడమే ధ్యేయంగా పరిశీలన జరుగుతోందన్నారు అర్హత కలిగిన ఏ ఒక్కరి ఫించనూ తొలగించబోమని.. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read Entire Article