AP PMAY-G Rs 2.39 Lakhs For Poor People: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీలో పేదలకు సాయం చేయాలని నిర్ణయించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి సాయం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా జీరామ్జీ, స్వచ్ఛభారత్ మిషన్ కింద ఈ మొత్తం రూ.2.39 లక్షలు అందించాలని నిర్ణయం.