ఏపీలో పేదలకు తీపికబురు.. ఆన్‌లైన్‌లో రూపాయి కడితే చాలు.. త్వరపడండి

7 months ago 8
AP Govt Permission To Building For One Rupee: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు గృహ నిర్మాణ అనుమతులను సులభతరం చేసింది. 50 చదరపు మీటర్లలోపు ఇల్లు కట్టుకునేవారు ఆన్‌లైన్‌లో రూపాయి చెల్లించి అనుమతి పొందవచ్చు. గతంలో వేలల్లో ఉన్న ఫీజులు, సంక్లిష్ట ప్రక్రియ తొలగిపోయాయి. భవన నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ వివరాలు, స్థలం ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. అలాగే, పరిశ్రమల ఏర్పాటుకు రోడ్డు వెడల్పును బట్టి అనుమతులు ఇవ్వనున్నారు.
Read Entire Article