Chandrababu Request On 10 Lakhs Houses: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పేదవాళ్ల కోసం ఏకంగా 10 లక్షల ఇళ్లు కావాలంటున్నారు.. ఈ మేరకు కేంద్రానికి రిక్వెస్ట్ చేయాలని నిర్ణయించారు. త్వరలో సంబంధితశాఖ మంత్రిని నేరుగా కలిసి కానీ.. లేఖ ద్వారా కానీ కోరబోతున్నారు. వాస్తవానికి ఇటీవల ఢిల్లీ పర్యటనలో కలవాల్సింది కానీ చివిరి నిమిషంలో కుదరలేదు. త్వరలోనే కేంద్రాన్ని చంద్రబాబు రిక్వెస్ట్ చేయనున్నారు.