ఏపీలో పేదలకు రెండు సెంట్ల స్థలం.. పంపిణీ మొదలు.. అక్కడి నుంచే..!

1 month ago 5
ఏపీలో రెండు సెంట్ల స్థలం పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నారాయణ చేతుల మీదుగా నెల్లూరులో 126 కుటుంబాలకు రెండు సెంట్ల స్థలం చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇంటి పట్టాలు అందించింది. మరోవైపు ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
Read Entire Article