ఏపీలో పేదవారికి తీపికబురు.. ఏప్రిల్‌‌లో ఇళ్ల కేటాయింపు.. పూర్తి వివరాలివే

1 week ago 4
AP PMAY Scheme 10.45 Lakhs Applications Received: ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణ్‌ 2.0 పథకం అమలు చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల్ని కూడా స్వీకరించారు.. మొత్తం 10.42 లక్షల మంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల్ని పరిశీలిస్తోంది.. ఈ ప్రక్రియ మార్చి నెల వరకు ఉంటుంది. ఏప్రిల్ నెలలో కేంద్రం పేదలకు ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు.
Read Entire Article