ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. టెట్ పరీక్షపై కీలక నిర్ణయం

4 months ago 8
Nara Lokesh On Govt Teachers Tet Exam: ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి లోకేష్ శుభవార్త. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయనుంది. 2010కి ముందు డీఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలన్న తీర్పుపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌‌లో టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెట్ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Read Entire Article