ఏపీలో భానుడి భగభగలు.. మార్చిలోనే ఇలా అయితే.. ఏప్రిల్, మేలో ఎలా?

1 month ago 14
తెలుగు రాష్ట్రాలపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి నెలలోనే పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆదివారం రోజున ఏపీలో అత్యధికంగా నంద్యాలలో 41.59 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ఎండల కారణంగా పలు జాగ్రత్తలు సూచించింది.
Read Entire Article