ఏపీలో భిక్షాటనపై నిషేధం.. జీవో జారీ చేసిన ప్రభుత్వం, కీలక ఆదేశాలు

4 months ago 8
Andhra Pradesh Govt Banned Begging: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం– 2025' ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా నిరుపేదలకు పునరావాసం కల్పించి, వ్యవస్థీకృత భిక్షాటనను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జీవోను కూడా జారీ చేసింది. మరోవైపు, సీపీ బ్రౌన్‌ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి, సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రూ.10 కోట్లు మంజూరు చేసింది.
Read Entire Article