ఏపీలో మందుబాబులకు ఇక పండగే.. రూ.99కే క్వార్టర్, ఎప్పటి నుంచో క్లారిటీ వచ్చేసింది!

1 year ago 24
Andhra Pradesh Govt Liquor At Rs 99: ఆంధ్రపర్దేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.99కే క్వార్టర్‌ బాటిల్‌ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు. మద్యం తయారీ, విక్రయాలలో జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్టలు ఉన్న 5 సంస్థలు రాష్ట్రంలో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం మార్కెట్‌కు చేరిందని.. అయితే సోమవారం (21వ తేదీ) నాటికి మరో 20 వేల కేసుల మద్యం మార్కెట్‌కు చేరుతుందన్నారు. నెలాఖరు నాటికి 2.40 లక్షల కేసుల మద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.
Read Entire Article