ఏపీలో మందుబాబులకు శుభవార్త.. రూ.99కే మద్యం, కీలక ప్రకటన

1 year ago 43
Andhra Pradesh Liquor Price Rs 99: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ.99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని.. నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొన్ని జాతీయ స్థాయి కంపెనీలతో చర్చించి రూ.99కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అంతేకాదు బెల్ట్‌షాపులు నడిపే వారి విషయంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర.
Read Entire Article