ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లు.. ఈ రూట్‌లోనే, ఈ మూడు జిల్లాలకు మహర్దశ

11 hours ago 1
Vinukonda Guntur National Highway 544D: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలతో పాటుగా జాతీయ రహదారులతో కనెక్ట్ చేయాలని చూస్తోంది. ఈ మేరకు ఔటర్‌ రింగురోడ్డు, నేషనల్ హైవేలను ప్లాన్ చేస్తోంది.. అయితే అమరావతికి కనెక్టవిటీ పెంచేందుకు కొన్ని నేషనల్ హైవే ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. అయితే వినుకొండ- గుంటూరు హైవే విస్తరణకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేశారు. ఈ నేషనల్ హైవేను నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు.
Read Entire Article