ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరికి రూ.20వేలు, ముందుగానే డబ్బులు విడుదల

1 year ago 32
Andhra Pradesh Budget Matsyakara Bharosa Scheme Allocations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్​లో సంక్షేమ పథఖాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. అంతేకాదు మత్స్యకారులకు కూడా తీపికబురు చెప్పారు. మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున అందిస్తామన్నారు.
Read Entire Article