పెట్టుబడులకు విశాఖపట్నం గమ్యస్థానంగా మారుతోంది. గూగుల్, టీసీఎస్, కాగ్నింజంట్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలతో.. పాటు స్టీల్, ఎనర్జీ రంగాల్లో కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైజాగ్ పరిధిలో దాదాపు రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్లకు కేంద్రంగా మారతున్న విశాఖలో.. భవిష్యత్తులో మరో హైటెక్ సిటీ తరహా అత్యాధునిక నగరం అవతరించడం ఖాయం అనే అభిప్రాయాలు .