Chandrababu Naidu Announcement In Womens Day Celebrations: అమరావతి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘స్వయం ఏపీ‘ ప్రారంభం అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. మహిళా దినోత్సవం రోజున పలు కీలక ప్రకటనలు చేశారు.