ఏపీలో రూ.1.35 లక్షల కోట్లతో దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ.. మార్చి 23న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

1 day ago 1
Andhra Pradesh Arcelor Mittal Steel Plant Rs 1.35 Crore: అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ సంస్థల భారీ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.
Read Entire Article