ఏపీలో రూ.229 కోట్లతో కొత్తగా పరిశ్రమ.. ఆ జిల్లాకు మహర్దశ, స్థానికులకు ఉద్యోగాలు

3 hours ago 1
Tirupati District Ethanol Plant: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి జిల్లా మేనకూరులో రూ.229.82 కోట్ల పెట్టుబడితో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. బయోఫ్యూయెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్, విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుపై మే 22న స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
Read Entire Article