ఏపీలో రేపు ఈ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్డ్ జారీ

1 year ago 25
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్ష సూచన భయపెడుతోంది. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాలలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది.
Read Entire Article