Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.