ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. ఈ నెల కూడా లేనట్లే, ఆ రెండు మాత్రం పక్కా

1 month ago 5
Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. ఈ నెల కూడా కూడా బియ్యం కార్డుదారులకు కందిపప్పు సరఫరా లేకుండా పోయింది. మార్చి నెలకు సంబంధించి శనివారం నుంచి కార్డుదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేయనున్నారు. కందిపప్పు రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి నెలలో కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేశారు. కానీ ఫిబ్రవరిలో ఆగింది.. మార్చి నెలలో కూడా సరకు ఇవ్వకపోవడంతో, బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తారు.
Read Entire Article