ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నేటి నుంచే మొదలు, మంచి అవకాశం

1 year ago 43
Andhra Pradesh Ration Card Holders Sorghum Sugar Toor Dal Distribution: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నవంబరు 1వ తేదీ నుంచి రేషన్‌ కార్డుదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పుతోపాటు జొన్నలు పంపిణీకి సిద్ధమయ్యారు. ఒకటి నుంచి మూడు కిలోల చొప్పున జొన్నలు అందజేయనున్నారు. ఒకరికి ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా వాటి బదులుగా జొన్నలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే కొన్ని జిల్లాల్లో రాగులు కూడా పంపిణీ చేయనున్నారు.
Read Entire Article