ఏపీలో రైతులకు అలర్ట్.. ఆగస్ట్ 15వ తేదీనే లాస్ట్.. త్వరపడండి..

7 months ago 10
ఏపీలోని రైతులకు అలర్ట్.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువు ఆగస్ట్ 15వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రైతులు త్వరపడాలని ఆ గడువులోగా ప్రీమియం చెల్లించి తమ పంటలకు బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రీమియం చెల్లించి పంటలకు బీమా చేయించుకున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం వాటిల్లితే... ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Read Entire Article