ఏపీలో రైతులకు ఇకపై 48 గంటల్లోనే అకౌంట్‌లలో డబ్బులు జమ.. మంత్రి కీలక ప్రకటన

9 months ago 15
Andhra Pradesh Farmers Paddy Procurement Money In 48 Hours: గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి బకాయిల్ని చెల్లించలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రూ.39,550 కోట్లు అప్పులు చేసింది అన్నారు. అయితే రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లించలేదని.. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2,000ల కోట్ల బకాయిలు చెల్లించిందనితెలిపారు.
Read Entire Article