Annadata Sukhibhava Scheme Update: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల హామీలపై కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. ఈ మేరకు తల్లికి వందనం, మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకాలపై అచ్చెన్నాయుుడ క్లారిటీ ఇచ్చారు. అలాగే మిర్చి రైతులకు సంబంధించిన సమస్యలపై కూడా స్పందించారు. అలాగే టమాటా రైతుల సమస్యలు.. పంట కొనుగోలుపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.