ఏపీలో రైతులకు తీపికబురు.. ఏకంగా 75 శాతం రాయితీ..

7 months ago 9
ఏపీ రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మన రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ముఖ్యమైనది పాడి పరిశ్రమ. ఈ నేపథ్యంలో పాడి రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. రాయితీతో గడ్డి విత్తనాలు, పశువుల దాణా సమకూర్చుతోంది. ఈ క్రమంలోనే 75 శాతం రాయితీతో గడ్డి విత్తనాలు, 50 శాతం రాయితీతో పశువుల దాణా అందిస్తోంది ఏపీ పశుసంవర్థక శాఖ. అర్హులైన రైతులు అధికారులను సంప్రదించి ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించింది.
Read Entire Article