ఏపీలో రైతులకు మంచి ఛాన్స్.. వెంటనే నమోదు చేసుకోండి, ఉచితంగానే

8 months ago 28
Andhra Pradesh Farmers Digital Crop Survey Kharif: ఏపీ రైతుల కోసం ప్రభుత్వం 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ-పంట సర్వేలో తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. ఈసారి అరటి, కొబ్బరి, మామిడి తోటలను జియో ఫెన్సింగ్‌తో సర్వే చేసి, ఫోటోలు తీయనున్నారు. జూలై మొదటి వారం నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైతులు తమ పంటలను 100% నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Read Entire Article