ఏపీలో రైతులకు మరో తీపికబురు.. రూ.50వేల విలువైనవి రూ. 25వేలకే ఇస్తారు

1 year ago 14
Rythu Bazar Sabji Coolers In Andhra Pradesh: ఏపీలో రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఐఐటీ ముంబై విద్యార్థులు కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయొచ్చు. ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్‌, సౌర విద్యుత్‌ ఆధారంగా పనిచేస్తాయంటున్నారు.
Read Entire Article