ఏపీలో రైతులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, మంత్రి కీలక ప్రకటన

1 year ago 33
AP Paddy Procurement Farmers Money In 48 Hours: గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. పంటను కొనుగోలు చేసిన 48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని తెలిపారు. రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ధాన్యం సేకరణ ఒక పద్ధతి, విధానంలో సేకరించాలన్నారు.
Read Entire Article