ఏపీలో రైతులకు శుభవార్త.. ఏకంగా 90 శాతం రాయితీ.. రూ.లక్షా 15వేలు కట్టక్కర్లేదు, రూ. 10 వేలు కడితే చాలు

4 months ago 10
Andhra Pradesh Gokulam Sheds 90% Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ గోకులాల షెడ్ల నిర్మాణానికి చేయూతనిస్తోంది. పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు ఎండ వానల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ పథకం కింద భారీ రాయితీలు అందిస్తోంది. 2, 4, 6 పశువుల షెడ్లకు 90% వరకు ప్రభుత్వం భరిస్తుండగా, రైతులు కేవలం 10% చెల్లిస్తే సరిపోతుంది. అయితే కొన్ని చోట్ల షెడ్లు పూర్తయి ఎనిమిది నెలలు గడిచినా మొదటి విడత నిధులు ఇంకా విడుదల కాలేదని రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Entire Article