ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.19,000 ఫిక్స్, కీలక ప్రకటన

1 year ago 27
Andhra Pradesh Oil Palm Farmers Good News: ఏపీ ప్రభుత్వం పామాయిల్ రైతులకు తీపికబురు చెప్పింది. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులు, పామాయిల్ కంపెనీల యాజమాన్యాలతో కీలక సమావేశం నిర్వహించారు. రైతులకు స్థిరమైన ధరలు అందిస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చిస్తామన్నారు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్‌కు మంచి ధర అందుతోంది. ప్రస్తుతం టన్నుకు రూ.19వేల వరకు ధర ఉంది. పామాయిల్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article