ఏపీలో రైతులకు శుభవార్త.. వారికి ఎకరాకు రూ.32 వేలు, వెంటనే నమోదు చేస్కోండి

1 year ago 43
Andhra Pradesh Farmers Tomato Crop Insurance: ఏపీ ప్రభుత్వం రైతుల్ని అలర్ట్ చేసింది.. టమాటా పంటకు బీమా పథకాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైతులు బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించాలని సూచించారు. మొత్తం రూ.3,200లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1600 చెల్లిస్తాయి.. రైతులు రూ.1600 చెల్లిస్తే సరిపోతుందన్నారు అధికారులు. ఎకరాకు గరిష్టంగా రూ.32వేలు పరిహారం చెల్లిస్తారు. టమాటా మాత్రమే కాదు.. జీడి పంటకు కూడా బీమా సౌకర్యం కల్పించారు.
Read Entire Article